Exclusive

Publication

Byline

విద్యుత్ కనెక్షన్ తీసుకుంటున్నారా? ముందుగా ఈ కొత్త మార్పులు తెలుసుకోండి

భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీలో ప్రధాన మార్పులు గురువారం న... Read More


TG POLYCET 2026 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - టీజీ పాలిసెట్ దరఖాస్తులు ప్రారంభం, ముఖ్యమైన వివరాలు

భారతదేశం, ఫిబ్రవరి 4 -- రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ -2026 ఎంట్రెన్స్ పరీక్షపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలే షెడ్యూల్ విడుదలకాగా.. తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్... Read More


20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం: అంగన్‌వాడీ కార్యకర్త సాహసానికి ఊరు కన్నీరు!

భారతదేశం, ఫిబ్రవరి 4 -- పిల్లల ప్రాణాలు కాపాడటం కోసం ఓ అంగన్‌వాడీ వర్కర్​ తన ప్రాణాలనే పణంగా పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లా రణ్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. కన్... Read More


OTT Today: ఇవాళ ఓటీటీలోకి వచ్చిన సంక్రాంతి ఫస్ట్ తెలుగు మూవీ.. శర్వానంద్ సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్.. మూడు వారాల్లోనే

భారతదేశం, ఫిబ్రవరి 4 -- సంక్రాంతి 2026కు థియేటర్లలో అదరగొట్టిన తెలుగు సినిమాల సందడి ఇక ఓటీటీలో షురూ అయింది. ముందుగా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' వచ్చేసింది. శర్వానంద్ హీరోగా నటి... Read More


ఇదే టైటిల్ ముస్లిం లేదా దళితులకు పెట్టే దమ్ము మీకుందా? నెట్‌ఫ్లిక్స్ మూవీ టైటిల్‌పై మండిపడుతున్న నెటిజన్లు

భారతదేశం, ఫిబ్రవరి 4 -- 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన మనోజ్ బాజ్‌పాయ్.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా 'ఘూస్‌ఖోర్ పండత్' (Ghooskhor Pandat) అనే సినిమాతో రాబోతున... Read More


ప్రకృతి వ్యవసాయంపై ఏపీ సర్కార్ ఫోకస్ - 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం..! త్వరలోనే శిక్షణా తరగతులు

భారతదేశం, ఫిబ్రవరి 4 -- ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు.... Read More


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీకి వేల కోట్లు మళ్లిస్తున్నారు : కేటీఆర్

భారతదేశం, ఫిబ్రవరి 4 -- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి తన బినామీ కంపెనీకి మళ్లిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. KLSR కంపెనీ అవ... Read More


బంగారం ధరలు: ఎంసీఎక్స్‌లో మళ్ళీ రూ. 1,60,000 మార్కుకు చేరిక

భారతదేశం, ఫిబ్రవరి 4 -- జనవరి చివరి వారంలో గరిష్ట స్థాయిలను తాకిన బంగారం ఆ వెంటనే సుమారు రూ. 30,000 వరకు తగ్గింది. మళ్లీ నెమ్మదిగా బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తగ్గుదల పెట్టుబడిదారులకు ఒక మంచి అవకాశం... Read More


సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన లేకపోతే ప్రాణాలకే ముప్పు

భారతదేశం, ఫిబ్రవరి 4 -- ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026 సందర్భంగా వైద్య నిపుణులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. సర్వికల్ క్యాన్సర్ అనేది నివారించదగ్గ వ్యాధి అయినప్పటికీ, అవగాహన లోపం వల్ల భారత్‌లో వేలా... Read More


శని, శుక్రుల కలయిక 5 రాశుల అదృష్టాన్ని పెంచుతుంది, అర్ధ కేంద్ర రాజయోగం అద్భుతమైన పురోగతిని తీసుకొస్తుంది!

భారతదేశం, ఫిబ్రవరి 4 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య లెక్కల ప్రకారం చూసినట్లయితే, ఫిబ్రవర... Read More